Home » murder case
భార్యను హత్యచేసిన ఓ వైద్యుడు మూడోకంటికి తెలియకుండా తన తండ్రితో కలిసి అంత్యక్రియలు పూర్తిచేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని పెట్టెలో పెట్టుకొని 284 కిలో మీటర్ల దూరం వెళ్లాడు.. అయితే చివరికి వారు పోలీసులకు పట్టుబడటంతో కటకటాల పాలయ్
ఉత్తరప్రదేశ్ లో పోలీస్ కస్టడీలో చిత్రహింసలు భరించలేక ఓ వ్యక్తి మృతి చెందారు. దీనిపై నిరసనలు వ్యక్తమవ్వడంతో తొమ్మిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు అయింది. ఈ విషయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడినట్లు బీజేపీ ఎంపీ దేవేంద్ర సింగ్ పేర్కొన్�
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్భూమ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న లాలోన్ షేక్ అనే వ్యక్తి సీబీఐ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.
తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు బెయిల్ కు సంబంధించిన నిబంధనలను ట్రయల్ కోర్టు �
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తన ఐదేళ్ల వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఓ తండ్రి 15ఏళ్ల కొడుకును దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వైఎస్ జగన్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలని..బీజేపీ నేత,మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరిని విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ
ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే అమ్మాయిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన ఘటనలో రోజుకో విషయం బయటపడుతోంది. శ్రద్ధను అఫ్తాబ్ ముక్కలుగా కోసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు ఇవాళ ఐదు కత్తులను గుర్తించారు. ఆ కత�
25ఏళ్ల వయసున్న కేశవ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువకుడు మాదకద్రవ్యాలకు వ్యసనపరుడుగా మారాడు. నిందితుడు డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. కుటుంబ సభ్యులపై కోపంతో మంగళవారం రాత్రి వారిపై దాడిచేశాడు.
న్యాయస్థానం నిందితుడు ఆఫ్తాబ్ ను విచారించింది. ఈ క్రమంలో శ్రద్ధాను హత్య చేసింది నేనే అని నిందితుడు అంగీకరించాడు. అయితే, శ్రద్ధాను నేను కావాలని చంపలేదని, క్షణికావేశంలో అలా జరిగిపోయిందని అన్నాడు.
‘‘అతడు ఇవాళ వెళ్లిపోతున్నాడు. నేను ఇవాళ మన వర్క్ చేయలేకపోతున్నాను... నిన్న తగిలిన దెబ్బలకు వంటి నొప్పితో బాధపడుతున్నాను.. బీపీ తగ్గిపోయింది’’ అని తన మేనేజర్ కు 2020 నవంబరులో శ్రద్ధ మెసేజ్ చేసింది. అలాగే, మంచంపై నుంచి లేసే శక్తి కూడా తనకు లేదని చె