Home » murder case
క్కోసారి కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. అమెరికాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. రచయిత్రి నాన్సీ బ్రోఫీ అనే రచయిత్రి 2011 లో హౌటూ మర్డర్ యువర్ హస్బెండ్ అనే నవల రాసింది.
హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 11న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
తల్లిని చంపేసి.. నల్లమలలో ఉన్న తన స్నేహితుల వద్ద తలదాచుకునేందుకు వచ్చాడు. సాయితేజ ఫ్రెండ్ శివతో గొడవ జరగడంతో.. సాయితేజను మల్లెలతీర్థం ఆలయం సమీపంలో శివ బండరాయితో కొట్టి చంపాడు.
మాజీ ఎమ్మెల్యేకు కోర్టులో ఊరట లభించింది. సోదరుడు హత్య కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ ను ఎర్రశేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపారని అభియోగంలో అతనిని నిర్ధోషిగా కోర్టు భావించి కేసును కొట్టివేసింది.
హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.
గంజి ప్రసాద్ హత్యకు మూడు రోజులు రెక్కీ నిర్వహించారని..ఈ కేసులో 12మందిపై కేసు నమోదు చేశామని ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశామని ఎస్సీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు విచారణ పూర్తయింది. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాంగోపాల్ నిందితుడు శశికృష్ణ కు ఉరిశిక్ష విధించారు.
తూర్పుగోదావరి జిల్లా యానాంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గోపాల్నగర్లోని మోకా గార్డెన్స్కు చెందిన మోకా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కత్త
పులివెందుల కోర్టులో నిన్న నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు.
తాజాగా తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ కరాటే కల్యాణి నిన్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళే హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి.....