Home » murder case
Chittor mother, daughter deceased case accused arrest : ఏపీలోని చిత్తూరు జిల్లాలో తల్లీ, కుమార్తె హత్య కేసులో సోమవారం (ఫిబ్రవరి 1) నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండుకు తరలించారు. సహజీనం తల్లీ కూతుళ్ల హత్యలకు దారి తీసింది. కూతురిని చంపేసి ఓ ప్రాజెక్టులో పారేసి..
Death penalty awarded : నేరం జరిగినప్పుడు..తీర్పు రావడానికి సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో రోజులు..సంవత్సరాలు పడుతుంది. కానీ..ఓ కేసులో కోర్టులో హాజరు పరిచిన 23 రోజుల్లోనే నేరాన్ని నిరూపించి..ఆ వ్యక్తికి మరణ శిక్ష వేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే
Lisa Montgomery : గర్భవతిగా ఉన్న ఓ మహిళ కడుపును కోసి పసికందును బయటకు తీసి అత్యంత దారుణానికి పాల్పడిన లీసా మోంట్ గోమేరి (Lisa Montgomery) మరణశిక్ష అమలు చేసింది అమెరికా ప్రభుత్వం. లీసాకు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు. అధ్యక్ష పదవి నుంచి కొద్ది రోజుల్లో వైదొలగను
Manipur CM promises job to man wrongly jailed for 8 years : నేరాలకు సంబంధించిన కేసుల్లో వెయ్యిమంది నిర్ధోషులు తప్పించుకున్నా ఫరవాలేదు. ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదనేది మన న్యాయశాస్త్రంలోని ప్రధాన అంశం. కానీ మణిపూర్ రాష్ట్రంలో మాత్రం ఓ నిర్ధోషి అత్యాచారం, హత్య కేసులో అన�
కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఆడమ్ స్మిత్ పరువు హత్య కేసులో.. ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరి తండ్రి చిన్న ఈరన్న, పెదనాన్న పెద్ద ఈరన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 302, 325 సెక్షన్లతోపాటు పోలీసులు ఎస్సీ, ఎస్టీ
TDP leader Nandam Subbayya murder case : కడప జిల్లా టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో వైసీపీ నేతల పేర్లు నమోదయ్యాయ్. టీడీపీ నేత భార్య వినతితో ధర్నా చేపట్టిన నారా లోకేశ్.. ఎఫ్ఐఆర్లో వైసీపీ ఎమ్మెల్యే పేరు నమోదు చేయించి అనుకున్నది సాధించారు. నందం సుబ్బయ్య హత్య కే�
Dixit Reddy murder case :తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ రెడ్డి కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఈ కేసులో కేవలం సాగర్కు మాత్రమే సంబంధం ఉందని పోలీసులు తేల్చినప్పటికీ…నిందితుడి గత నేర చరిత్ర, అతని మానసిక స్థితి, టెక�
gang-rape’ 20-year-old woman in lock-up for 10 days : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. హత్యా నేరంపై జైలులో ఉన్న 20 ఏళ్ల యువతిపై 5గురు పోలీసులు 10 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరు నెలల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అక్టోబర్ 10వ తేదీన జిల్లా అదనపు న్యాయమూర్త
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని ఈ కేసులో విచారించింది. దీంతో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన నలుగురు చెప్పుల డీలర్లకు ఈ కేసుతో సంబంధ
భార్యా భర్తల మధ్య ఉండాల్సిన సంబంధాలు రాను రాను ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాళ్లు ఏవో కారణాలతో వారిని తుదముట్టిస్తున్నారు. వైవాహిక బంధానికే మచ్చ తెస్తున్నారు. హైకోర్టు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న భార్