Home » murder case
వలిగొండకు చెందిన శ్రీవాణి మిస్సింగ్, మర్డర్ కేసును పోలీసులు చేధించారు. శనివారం వలిగొండ వలిభాష గుట్టల్లో శ్రీవాణి మృతదేహం దొరకడంతో వివరాలు కనిపెట్టేందుకు దారి దొరికింది. ఈ కేసులో మిరియాల రవిని, చిన్నపాక రవితేజలను నిందితులుగా పోలీసులు గుర్�
వాళ్లిద్దరిదీ అక్రమ సంబంధం.. ఉన్న ఊళ్లో నుంచి పారిపోయి వచ్చారు. హైదరాబాద్ కి వచ్చాక… ఆమె మరోక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది చూసి తట్టుకోలేని పాత ప్రియుడు ఆ వ్యక్తిని హత్య చేశాడు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ద�
చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మరో హంతకుడి పాపం పండింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అత్యాచారం, చేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి కోర్టు సరైన తీర్పునిచ్చింది. అన్నీ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేపట్టిన
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్�
మేడ్చల్ లో చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడు కరుణాకర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే ఆద్య హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు కరుణాకర్, అనూష గత కొంతకాలంగా చనువుగా ఉండేవారని, కరుణాకర్ తన స్నేహితులను అనూషక
పాపం పండితే పాతకాలం నాటి పాపాలన్నీవెంటాడతాయి. ఎప్పుడు దశాబ్దాల క్రితం చేసిన ఓ దారుణం 70 ఏళ్ల వృద్ధ సన్యాసిని వెంటాడింది. సంసార బంధాలను వదిలేసి క్రిష్ణా..రామా అనుకుంటున్న వయస్సులో కటకటాల వెనక్కి నెట్టింది. ఎవరా వృద్ధ సన్యాసి? ఏమా కథ తెలుసుకుంద
అత్త గారి అక్రమ సంబంధం అల్లుడి చావుకొచ్చింది. తన సహోద్యోగితో, అత్త పెట్టుకున్న అక్రమ సంబంధం వద్దని చాలా సార్లు చెప్పి చూశాడు. అయినా ప్రవర్తన మార్చుకోని అత్త..కూతురు, ప్రియుడితో, కలిసి అల్లుడిని తుదముట్టించింది. జమ్మూ కు చెందిన సూర్జిత్ &nb
మహారాష్ట్రలోని హంగార్గ్ ప్రాంతంలోని షోలాపూర్ రోడ్కు చెందిన రసూల్ సయ్యద్ అక్కడి ఓ ఫంక్షన్ హాల్లో రోజు వారి కూలీగా పని చేసేవాడు. ఎన్నాళ్లిలా కూలీ బతుకుతో జీవితం గడుపుతాం….విలాసవంతంగా బతకాలనుకున్నాడు. డబ్బును తేలిగ్గా సంపాదించాలను�
ఎనిమిదేళ్ల కిందట.. దారుణ అత్యాచారానికి గురై.. కన్నుమూసిన నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఆ దురాగతానికి పాల్పడిన దోషులకు చట్టపరంగా ఉరి శిక్ష వేశారు జైలు అధికారులు. నిర్భయ హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష వెయ్యటంతో మరో సారి ఉరిశిక్ష అనే అంశం ద�
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.