Home » murder case
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉరిశిక్ష నుంచి నిందితులు బయటపడ్డా..తన నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యాలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు.
ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్లో ఉంచారు. నిందితులు నలుగురికి మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో... జైలుకు తరలించి వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్నగర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసు సంచలనం కలిగిస్తోంది. పోలీస్ స్టేషన్ ను స్థానికులు ముట్టడించడంతో పోలీసులు ప్లాన్ మార్చారు.
ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితుడు జొల్లు నవీన్ లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అతడిది ఎంత క్రూర మనస్తత్వమో అతని బైక్ను చూస్తేనే అర్థమవుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, ఎల్లప్ప దంపతులకుమా�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై కీలక విషయాలని వెల్లడించారు సీపీ సజ్జనార్. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు తెలిపారు. ప్రియాంక రెడ్డిపై సామూహిక లైంగికదాడి, హత్య పథకం ప్రకారమే నలుగురు చేసిన�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గరే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.