Home » murder case
మిస్టరీ వీడింది. సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమ్మాయి కోసమే హత్య జరిగిందని తేల్చారు. ప్రధాన
సంచలనం సృష్టించిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాఫ్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల హాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. శ్రావణి, మనీషాల హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు దాడి చేశారు.
యాదాద్రి భువనగిరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్లో విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
హైదరాబాద్ : పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో అవినీతి పోలీసులకు షాక్ తగిలింది. నిందితుడు రాకేష్రెడ్డితో అంటకాగిన ముగ్గురు అధికారులపై డీజీపీ వేటు వేశారు. జయరాం హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తేలడ
శరవణ భవన్ కేసులో తీర్పు వచ్చింది. 2001లో జరిగిన మర్డర్ కేసు సంవత్సరాల తరబడి విచారణ జరిగింది. చివరకు 2019, మార్చి 29వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును వెలువడించింది. శరవణ భవన్ హోటల్స్ యజమాని పి. రాజగోపాల్కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు, వెంటనే ప
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు సాగాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టులో దాఖలైన మూడు పిటి�
విజయవాడ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ వల్ల వాస్తవాలు బయటకు రావన్నారు. �
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరణ ఇచ్చారు.