Home » murder case
ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ హత్య కేసులో కొత్తకోణాలు బయటికొస్తున్నాయి. ఆస్తి పంచాల్సి వస్తుందనే దీప్తిశ్రీని పినతల్లి శాంతికుమారి హత్య చేసినట్లు
విజయవాడ భవానీపురం చిన్నారి ద్వారక హత్య కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ జరిగేకొద్దీ కొత్త కోణాలు బైటపడుతున్నాయి. పక్కింటి ప్రకాశ్ అలియాస్ పెంటయ్యతో చిన్నారి ద్వారక తల్లికి వివాహేతర సంబంధం ఉండటం..వారిద్దర
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత సంచలన విషయాలు వెల్లడించింది.
చిత్తూరు జిల్లా కురబలకోటలో హత్యకు గురైన చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు..కెఎన్ఆర్ కల్యాణ మండపం దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు.
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సురేశ్కు మేల్ బర్నింగ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. సురేశ్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భూవివాదం కారణంగా సురేశ్ అనే రైతు తహశీల్దారు విజయారెడ్డిని సజీవదహనం చేశాడని పోలీసులు చెబుతుంటే.. నిందితుడు సురేశ్ కుటంబసభ్యులు మాత్రం కొత్త కోణం తెరపైకి త�
ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో నిందితురాలు కీర్తిరెడ్డి, శశికుమార్, బాల్ రెడ్డి లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రజిత హత్య కేసు”దృశ్యం” సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ అ�
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లిని చంపిన కూతురు కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసులో కీర్తి రెడ్డి ప్రియుడు,
హయత్ నగర్లో జరిగిన మర్డర్ కేసు కలకలం రేపుతోంది. ప్రేమ మైకంలో మునిగిపోయిన ఆ కూతురు పేగు బంధాన్ని కూడా కాదనుంది. కన్నతల్లి అని కూడా చూడకుండా కర్కశంగా కడతేర్చింది. పల్లెర్ల కీర్తిరెడ్డి అనే యువతి..తల్లి రజితను హత్య చేసింది. ప్రేమకు అడ్డుగా వస్�
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్లో హత్యకు గురైన ఇస్రో సైంటిస్ట్ సురేష్ కుమార్(56) మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యింది. అనంతరం మృతదేహాన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులు సురేష్ కుటుంబ సభ్యులకు అంద