Home » murder case
ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను కోర్టు సీబీఐకి
ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... రాంపూర్ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.
2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన పరిస్ధితులపై ఇప్పుడు ప్రతి �
కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక(16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్. మిస్టరీగా మారిన రాధిక కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో
కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్య జరిగి 12ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కిరాలేదు. నిందితులు ఎవరన్న విషయంపై ఇప్పటిదాకా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. జగన్ తరపు లాయర్ ఈ పిటిషన్పై ఇక ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టుకు వెల్లడించారు. అ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొమ్మ పరమేశ్వర్ రెడ్డి..టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన నమోదైంది. దిశ నిందితులను ఎన్కౌంటర్లో చంపేశారంటూ ఆ వ్యక్తి ఆరోపించాడు. ‘నేను సైతం’ ఎన్జీవో చేసిన ఫిర్యాదు మేర రాచకొం�
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.