Home » muslims
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత మనం భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, సీఏఏ, ఎ�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వేళ మొదటిసారిగా బీజేపీ నుంచి వ్యతిరేక గళం వినిపించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు, వెస్ట్ బెంగాల్ భాజపా ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ సీఏఏ పట్ల అభ్యంతరం వ�
అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ముస్లీంలు మతసామరస్యాన్ని చాటుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కులమతాలకు అతీతంగా అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ప్రపంచంలో హిందువుల కోసం ప్రత్యేకంగా ఏ దేశం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్�
పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు.
భారతీయ కొత్త పౌరసత్వ చట్టాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తప్పుబట్టింది. ఈ చట్టంలో ముస్లింలు మినహాయించడం ద్వారా ప్రాథమికంగా వారిపై వివక్షతను సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమీక్షించాలని పిలుపునిచ్చింది. వి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా
లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం(డిసెంబర్ 11,2019) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టారు. పౌరసత్వ
తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్షాపై,భారత ప్రధాన నాయకత�