muslims

    పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం : కాంగ్రెస్ కాదన్నా, ఓవైసీ చించేసినా

    December 10, 2019 / 01:28 AM IST

    కేంద్రప్రభుత్వం పంతం నెగ్గింది. లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాసైంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్‌ ఒవైసీ చించేశారు. పౌరసత్వ బిల్లుకు ఆమోదం లభించడంతో ఈశా�

    పౌరసత్వ సవరణ బిల్లు…తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

    December 4, 2019 / 10:26 AM IST

    జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రశేశపెట్టనుంది ప్రభుత్వం. – అసలు ఏంటీ పౌరసత్వ(సవరణ)బిల్లు? ఆఫ్ఘనిస్థా

    అయోధ్య కేసు తీర్పు : ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం – సీజేఐ

    November 9, 2019 / 05:49 AM IST

    అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్యపై అంతిమ తీర్పు వచ్చింది. అయోధ్య చట్టం ప్రకారం మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు. ‘సున్�

    హిందూ కల్చర్ వల్లనే : భారత్ లోని ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారు

    October 13, 2019 / 06:57 AM IST

    భారతదేశంలో ముస్లింలు చాలా బతుకుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. యావత్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న ముస్లింలు కనబడేది ఇండియాలో మాత్రమేనని అన్నారు. ఇందుకు కారణం మనమంతా హిందువులు కావడమేనని ఆయన తెలిపారు.   ఒడిషా రాజధాని భవనేశ్

    మరో పుల్వామా దాడి..కర్ఫ్యూ తొలగిస్తే కశ్మీర్ లో రక్తపాతం: పాక్ ప్రధాని

    September 27, 2019 / 04:14 PM IST

    ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �

    ‘పాకిస్తాన్ ముస్లింల విషయంలో ద్వంద వైఖరి వహిస్తోంది’

    September 27, 2019 / 03:05 PM IST

    కశ్మీర్‌లో ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు ఐక్యరాజ్యసమితిలో స్ట్రాంగ్ కౌంటర్ ఎదురైంది. పాకిస్తాన్‌కు పశ్చిమంగా ఉన్న చైనాలోని వీగర్‌ ముస్లింల పరిస్థితి మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్�

    భారత్ హిందూ దేశం కాదు..బీజేపీపై ఓవైసీ ఫైర్

    September 4, 2019 / 01:37 PM IST

    ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్,బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) ప్రక్రియను తప్పుబడుతూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఎన్ఆర్సీ జాబితా విడుదలైన తర్వాత దాదాపు 19లక్ష�

    నెలవంక దర్శనం : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

    May 7, 2019 / 01:56 AM IST

    ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మాసం రంజాన్. సోమవారం (మే 6,2019) సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం

    ముస్లీంలు వెళ్లిపోండి: పాకిస్తానీల ఇళ్లపై శ్రీలంక వాసుల దాడులు

    April 25, 2019 / 12:06 PM IST

    పర్యాటక రంగానికి ప్రసిద్ధి గాంచిన శ్రీలంకలో ఉగ్రవాదులు బాంబులు వేసిన తర్వాత పరిస్థతి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా బాంబు దాడులు జరిగిన కొలంబో.. నెగెంబో ప్రాంతాల్లో పరిస్థితి తి ఏమాత్రం బాలేదు. పూర్తి సెక్యూరిటీ ఉందని సైన్యం చెబుతున్నప్ప�

    ముస్లింలు ఓటు వెయ్యకపోతే ఉద్యోగాలివ్వను

    April 12, 2019 / 12:42 PM IST

    ముస్లింలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ...ముస్లింలందరూ తనకే ఓటు వేయాలని... లేకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు.

10TV Telugu News