-
Home » mystery illness
mystery illness
వింత వ్యాధితో 13 మంది మృతి.. ఏం జరుగుతోంది?
బాధితులు ఛాతీ నొప్పితో పాటు దగ్గు, అలసటతో బాధపడుతున్నారు.
కాంగోలో వింత వ్యాధి.. గబ్బిలాలే కారణమా? లక్షణాలివే.. ఎవరికి ముప్పు ఎక్కువంటే?
Congo Mysterious Disease : కాంగోలో మిస్టరీ వ్యాధి కారణంగా 50 మందికి పైగా మరణించారు. లక్షణాలు గుర్తించిన 48 గంటల్లోపు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ వ్యాధి ఏంటి? ఏ వయస్సు వారికి ముప్పు ఎక్కువ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం?
East Godavari : ఆ గ్రామంలో ఏం జరుగుతోంది ? ఆగని మరణాలు
తూర్పు గోదావరి జిల్లాలోని పులిపాక గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
టాంజానియాలో వింత వ్యాధి..రక్తపు వాంతులతో పిట్టల్లా రాలిపోతున్న జనాలు
Mystery Illness In Tanzania: ఆఫ్రికాలోని టాంజానియాలో ఓ వింత వ్యాధి ప్రజల్ని బలి తీసుకంటున్నారు. ఈ వ్యాధి బారిన పడిన జనం రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. అలా ఇప్ప
వింత వ్యాధుల మిస్టరీ..ఏం జరుగుతోంది ? ఎందుకిలా అవుతోంది
Mystery of strange disease : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధుల మిస్టరీ కొనసాగుతోంది. అంతుచిక్కని రోగాలు.. పలు గ్రామాలను వెంటాడుతున్నాయి. ఏలూరు ఘటన మరవక ముందే.. అదే తరహాలో పూళ్ల, కొమరేపల్లి గ్రామాల్లో ప్రజలు ఒకరి తర్వాత ఆసుపత్రికి చేరుతున్నారు. మూర్చ, కళ్లు �
ఏలూరు ఘటన ఏం చెబుతోంది ? : తింటున్న కూరగాయలు సేఫేనా ?
What does the Eluru incident say : ఏలూరు ఘటన ఏం చెబుతోంది..? పెస్టిసైడ్సే ముగ్గురి ప్రాణాలు తీశాయా..? పంటలపై పురుగు మందులు అధికంగా వాడటమే ఇంతమందిని ఆస్పత్రి పాలు చేసిందా..? మనం రోజూ తీసుకునే బియ్యం, కూరగాయల ద్వారా క్రిమిసంహారకాలు మన ఒంట్లో తిష్ట వేస్తున్నాయా..? మనం తి
ఏలూరులో వింత వ్యాధి : రిపోర్ట్లపై ఉత్కంఠ, ఇద్దరి మృతికి కారణం వేరే
Strange disease in Eluru : అంతుచిక్కని అనారోగ్యం.. ఏలూరు ప్రజలను ఇంకా వేధిస్తోంది. ఇప్పటికే వందల మంది బాధితులు ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరి.. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు వచ్చిన బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల�
కరోనా శానిటైజేషన్ పనులే ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి కారణమన్న నిపుణులు
Eluru ‘mystery’ illness ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఏలూరులో 550 మందిని పైగా ప్రభావితం చేసిన అంతుచిక్కని వ్యాధిపై దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ -19 పారిశుధ్య చర్యల�
ఏలూరులో వ్యాధి వాటర్ వల్ల కాదు.. ఏం వైద్యం చేయాలో తెలియట్లేదు!
Eluru:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవడంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర