Mysuru

    అంబులెన్స్ కు దారివ్వలేదని రూ. 11 వేల ఫైన్

    September 7, 2020 / 09:52 AM IST

    Car driver fined Rs 11,000 : కుయ్..కుయ్ అంటూ రోడ్డు మీదకు అంబులెన్ వస్తే.. ఏం చేస్తారు. వెంటన వాహనాన్ని సైడ్ తీసుకోవడమో, పక్కకు ఆపివేసి..అంబులెన్స్ కు దారి ఇస్తాం. కానీ కొంతమంది..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఓ వ్యక్తి చేసిన పనికి నిండు ప్రాణం బలైంది. ఫలితంగా ఆ

    ప్రముఖ నటి శాంతమ్మ కన్నుమూత..

    July 20, 2020 / 11:16 AM IST

    ప్రముఖ కన్నడ నటి శాంతమ్మ (95) ఆదివారం రాత్రి కన్నుమూశారు. సీనియర్ నటి అయిన శాంతమ్మ శాండల్ వుడ్‌లో దాదాపు 400 లకు పైగా సినిమాల్లో నటించారు. వయో భారం కారణంగా శాంతమ్మ మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మైసూర్ నగరంలో నివాసముండే శాంతమ్మ శనివారం ఇ

    ముంబై గ్యాంగ్ స్టర్ మైసూర్ లో ఎన్ కౌంటర్

    May 16, 2019 / 11:14 AM IST

    మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు.  మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు మారుస్తున్నారనే ముందస్తు సమాచారం తో పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద

    దక్షిణాది కుంభమేళా : కర్ణాటకలో నేటి నుంచి 3 రోజులు

    February 17, 2019 / 04:30 AM IST

    మైసూరు: దక్షిణాది కుంభమేళా ఆదివారం నుంచి కర్ణాటక లో ప్రారంభమవుతుంది.  మైసూరు సమీపంలోని టీ.నరసీపుర పట్టణం వద్ద కావేరి, కపిల, స్పటిక  నదుల సంగమం వద్ద నేటి నుంచి 3 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. దక్షిణాది కుంభమేళాగా పేరు గాంచిన ఈవేడుక కోసం ప్�

    పేలిన బెలూన్లు : స్వామీజీకి గాయాలు

    February 6, 2019 / 06:31 AM IST

    కర్ణాటకలోని సుత్తూరు మఠంలో మంగళవారం(ఫిబ్రవరి 5,2019) రెజ్లింగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలోని సుత్తూరు మఠంలో రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ప్రారంభం కార్యక్రమానికి మ�

10TV Telugu News