Home » Nagarjunasagar project
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది.
ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని..దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని
సాగర్ డ్యామ్ వద్ద ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మువన్నెల్లో మురిసిపోతోంది. త్రివర్ణ వెలుగుల్లో జిగేల్మంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు త్రివర్ణ శోభితంగా మారింది. మూడు రంగుల జాతీయ జెండాను తలపించేలా కృష్ణమ్మ పర�
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు మరోసారి వరద పోటెత్తింది. దీంతో పాజెక్ట్ 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్లోని 22 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.