-
Home » Nalgonda Dist
Nalgonda Dist
విద్యుత్ ప్లాంట్లో ఇంటి దొంగలు ఉన్నారా? అక్రమార్కులను కాపాడుతున్నదెవరు?
అందుకే అసలు నిందితులను వదిలేసి కేవలం మెటిరియల్ తరలిస్తున్న వారిని..
Krishna River : కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట..సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు
కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణం కోసం సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Motukupalli Narasimhulu : బీజేపీ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్ధితి విషమం
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు.
Nagarjuna Sagar bypoll : సాగర్ బై పోల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
నాగార్జున సాగర్లో బైపోల్ హీట్ పీక్ స్టేజ్ చేరుతోంది.
Suryapet : సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ..200 మందికి గాయాలు
gallery collapses : నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో కలకలం రేగింది. గ్యాలరీ కుప్పకూలడంతో 200 మందికి గాయాలయ్యాయి. 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న వారు గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోవ
త్వరలోనే యాదాద్రి పున:ప్రారంభం, సీఎం కేసీఆర్ సమీక్ష
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఆటో డ్రైవర్ దురాశ : డబ్బు కోసం వలస కూలీలను చంపేశారు
nalgonda district : మనుషుల్లో దురాశ పెరిగిపోతుంది. పరువు కోసం హత్యలు చేసే వారు కొందరు, ఆస్తుల కోసం హత్యలు చేసే వారు ఇంకొందరు. వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యలు మరికొన్ని. కానీ నల్గొండలో చిల్లర డబ్బుల కోసం దారుణానికి తెగించారు దుండగులు. జనవరి 25 ఉదయం వే
మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు
మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడైన మారుతీరావుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020, మార్చి 09వ తేదీ ఉదయం నల్గొండ జిల్లాలో జరుగనున్నాయి. ఆయన నివాసానికి కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకుంటున్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆద�
డబ్బులు ఇవ్వలేదని : చిన్నారిని బండకేసి కొట్టి చంపిన మేనమామ
క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. తాగిన మత్తులో, ఇతరత్రా కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వరుసగా హత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మాట వినకపోతే..హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా నల్గొండా జిల్లా పెద్దపూర మంలం పెద్ద�
తల్లి పెట్టిన అన్నం..బిడ్డ ప్రాణం తీసింది !
అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ చిన్నారి తల్లిదండ్రులను విడిచి తీరని లోకాలకు చేరుకుంది. ఆమె మరణానికి తల్లి పెట్టిన అన్నమే కారణం.