Home » nallari kiran kumar reddy
మొత్తానికి ముగ్గురు నేతల ముప్పేటదాడిలో పెద్దిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోందంటున్నారు.
రాజంపేట పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చ నడుస్తోంది.
Nallari Kiran Kumar Reddy : అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. విభజన కంటే.. ఎక్కువ నష్టం జిల్లాల విభజన వలన జరుగుతోంది.
రాష్ట్ర ప్రజల నెత్తిపై జగన్ శఠగోపం పెడుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు.
G Kishan Reddy : తెలంగాణను వ్యతిరేకించిన వారే కేసీఆర్ పక్కన ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, తలసాని తెలంగాణను వ్యతిరేకించారు.
Somu Veerraju : బీజేపీ అగ్రనేతలను కలిశాక పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మాకు ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదని సోమువీర్రాజు స్పష్టం చేశారు.
కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని రకాలుగా ఆదుకొని అండదండలు అందిస్తే నమ్మక ద్రోహం చేశారని గిడుగు రుద్రరాజు విమర్శించారు.
తాను రెండోసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని.. రోజు రోజుకు దిగజారిపోతున్నా ఆలోచించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కొంతకాలం ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేర