Home » Nampally Exhibition
ఎగ్జిబిషన్(నుమాయిష్) నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోగలదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ కొనసాగాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని..
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో పదవికి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఈయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత..బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పేరొందిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చ�
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ సొసైటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వాస్తవమని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. జనవరి 30వ తేదీ బుధవారం నాడు ఎగ్జిబిషన్లో జరిగిన ప్రమాదంలో 500 షాపులు ఖాళీపోయాయని తెలిపారు. జనవరి 31వ తేదీన ఎగ్జిబిషన్ స�