Home » Nampally Exhibition Grounds
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాద కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
గత 19 సంవత్సరాలుగా దసరా మరుసటిరోజు ఆలయ్ బలయ్ కార్యక్రమంను బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..
నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
ఎన్నికల నిబందనలకు లోబడే అలయ్ - బలయ్ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడేలా అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్: నాంపల్లి నుమాయిష్ అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎగ్జిబిషన్ సొసైటీ కొంత ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఫైర్ యాక్సిడెంట్లో దగ్ధమైన స్టాల్స్ ఫీజు వెనక్కి ఇస్తామన్నారు. కాలిపోయిన స్టాల్స్ను తిరిగి నిర్మించాలని నిర్�
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మోజాంజాహీ మార్కెట్ వైపు నుంచి ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను ఇతర మార్గ�