-
Home » Nara Chandra babu naidu
Nara Chandra babu naidu
TDP Mahanadu 2023 : తెలుగుదేశం జెండా తెలుగు జాతికి అండ .. జెండాలో నాగలిని ఎన్టీఆర్ అందుకే పెట్టారు : చంద్రబాబు
మహానాడు ద్వారా మళ్ళీ చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజు. పార్టీ సింబల్ సైకిల్,సైకిల్ అంటూ సామాన్యుడి వాహనం. ఇప్పుడు అదే సైకిల్ ని ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తున్నా.సంపద సృష్టించడం, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేరువ చేసిన పార్టీ టీడీపీ.
Selfie Challenge: సీదిరి, శిరీష సవాళ్ల పర్వం.. ఇలాంటిది ఒక్కటైనా కట్టారా? సగం రంగులేసి సెల్ఫీలా?
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సెల్ఫీ సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
KA Paul: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. చంద్రబాబు పాత్రపై కేఏ పాల్ అనుమానాలు
KA Paul on YS Vivekananda Reddy Murder Case Probe: వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు పాత్రపైనా దర్యాపు జరగాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు.
Nandamuri Mokshagna : బావతో మోక్షజ్ఞ సరదా ముచ్చట్లు.. నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలు..
నందమూరి కుటుంబం, నారా కుటుంబం కలిసి నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. వీరిని చూసేందుకు అభిమానులు నారా వారి పల్లె చేరుకుంటున్నారు. ఇక ఈ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా అందర్నీ ఆకట్టుకుంటున్న దృశ్యం బావ బావమరిద
Minister Bosta: వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నాడు.. ఈసారి టీడీపీ తుడిచిపెట్టుకొని పోవటం ఖాయం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొత్స సత్యనారాయణ 10టీవీతో మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార
Sailajanath : ఏపీలో పాదయాత్ర చేపట్టనున్న శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయపార్టీ నేత ఇప్పుడు పాదయాత్ర చేపట్టబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రవలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
Chandrababu Naidu : ఏపీని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది
ఆంధ్రప్రదేశ్ లోపార్టీని అధికారంలోకి తీసుకు రావటంతో పాటు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
Chandrababu Kuppam Tour : తమ్ముళ్లను దారిలోకి తేవటానికి చంద్రబాబు కుప్పం టూర్
కుప్పం టీడీపీలో తమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. నేతలతోను..కార్యకర్తలతోను సమావేశమైన పలు కీలక విషయాలు చర్చించనున్నారు.
చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్లో కాపురం.. ఏపీపై పెత్తనం చేస్తున్నారు
నిత్యావసర సరుకుల ధరలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారని, వర్షాలు, వరదలు పేరు చెప్పి కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు వెల్లడించారు. దుక�
స్లిమ్గా మారిన ‘నారా’ లోకేశ్ కొత్త లుక్!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. బరువు తగ్గారు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 కిలోలు తగ్గారు. లాక్ డౌన్ సమయాన్ని ఫిట్ నెస్ వర్కౌట్లకు సరిగ్గా వాడేశారు. డిజిటల్ మహానాడులో స్లిమ్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆకర్షణగా నిల�