Home » Nara Lokesh
భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.
పోసాని కృష్ణమురళీపై మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. పోసానితో పాటు సింగలూరు శాంతి ప్రసాద్ పై కూడా లోకేశ్ కేసు దాఖలు చేశారు.
భారతదేశంలో ఉన్న వివిధ కళారూపాలతో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలుకటానికి కృష్ణాజిల్లా టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.లోకేష్ కి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్ ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా టీడీపీలో ఎటువంటి విభేధాలు లేవని న�
ఈ ముగ్గురు పర్యటనలు చూస్తే ఎవరి పని వారిదే అన్నట్లు కనిపిస్తోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే అనిపిస్తోంది. కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ముగ్గురు నేతల పర్యటనలకు ఏదో లింక్ ఉంటోంది.
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని వెల్లడించారు. Nara Lokesh - Hello Lokesh
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేద దళిత విద్యార్థుల కోసం ఒక్క స్కూలూ నిర్మించిన దాఖలాలు లేవని లోకేశ్ అన్నారు.
లోకేశ్ ఆ నియోజక వర్గంలో అడుగుపెట్టకముందే వివాదం రాజుకుంది. మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం దద్దరిల్లిపోయింది.
పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ డబ్బులిచ్చి వాళ్లకి అనుకూలంగా సినిమా తీయమంటే రామ్ గోపాల వర్మ చేస్తాడా అని ప్రశ్నించగా, తాను బదులిస్తూ..
శివార్లలో వైసీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలు నా కంటపడ్డాయి అని లోకేశ్ అన్నారు.
ప్రజల వాణి ఆస్తమించిందన్న వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. Gaddar Death Condolence