Home » Narasaraopet
ఏదైనా కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడం మంచిదని సూచించారు. కొత్తవాళ్లకు అని కాదు.. కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్లివ్వాలని కోరారు. కన్నాకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా గెలుస్తారు.. తామంతా సపోర్ట్ చేస్తామని వెల్లడించారు.
పల్నాడు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ టిడిపి ల మద్య హోరాహోరి పోటి వుండేది. ఈ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ ఎక్కువసార్లు కైవసం చేసుకుంది. 2009 , 2014 లలో టిడిపి అభ్యర్ధులు గెలుపొందారు...మోదుగుల, రాయపాటి గెలుపొందారు... .2019 ఎన్నికలలో వైసిసి యంపి గా లావు శ్రీక్�
పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటివరకు 200 మంది అభ్యర్ధులను పోలీసులు గుర్తించారు. వాట్సప్ గ్రూపుల్లో ఉన్న సభ్యుల వివరాలు సేకరించారు. అందులో పలువురిని అరెస్ట్ చేశారు.
వాళ్లిద్దరిదీ ఒకే ఊరు...యుక్త వయస్సులో ఉండంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లి తండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు.
municipal officials demolish house steps for not voting ycp: గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారులు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయలేదనే కారణంతో ఓ బిల్డర్ నిర్మించిన ఇళ్ల ముందు మెట్లు, ర్యాంప్ లను ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధిక�
గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కరోనాపై సమీక్షలో గందరగోళం ఏర్పడింది. వైద్య సిబ్బంది పనితీరు పట్ల జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమను తప్పు పట్టడం సరికాదని నాదేండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్ కలెక్టర్కు బదులిచ్చారు. మీరు ఎవ
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్, అడపాల సాయి పెట్టిన 420, 506 బెదిరింపులు, అక్రమ వసూళ్లు కేసులకు సంబంధించి, అక్టోబరు 31, గురువారం ఆమె నరసరావు పేట కోర్టులో లొంగి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం అధికార లాంఛానాలతో నిర్వహించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గుంటూరుకు అక్కడి నుంచి నరసారావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలించారు. మర�
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంతో పల్నాడు, నర్సరావుపేటలో హై అలర్ట్ ప్రకటించారు. 1983లో తొలిసారి నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో కోడెలపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన కోడెల మ�