-
Home » Narayankhed
Narayankhed
నారాయణఖేడ్ కాంగ్రెస్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. లీడర్ల మధ్య వార్ ఎందుకు?
పట్లోళ్ల, సురేష్ షెట్కార్ కుటుంబాలు మొదటి నుంచి ఒక ఒప్పందంతో ముందుకెళ్తున్నాయి. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకసారి షెట్కార్ ఫ్యామిలీ పోటీ చేస్తే మరోసారి పట్లోళ్ల ఫ్యామిలీ పోటీ చేసేలా ఏనాడో ఒప్పందు కుదుర్చుకున్నారట.
రాముడు అయోధ్యలో జన్మించారా? లేదా? కేసీఆర్ చెప్పాలి-బండి సంజయ్
Bandi Sanjay On KCR : 12శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారు. 80 శాతమున్న నారాయణ్ ఖేడ్ హిందూ ఓట్లన్నీ ఏకమైతే సంగప్ప గెలవడా?
కాంగ్రెస్ మూడో జాబితాలో మార్పులు.. చివరి నిమిషంలో నారాయణఖేడ్ అభ్యర్థిని మార్చిన అధిష్టానం
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. పటాన్ చెరు, నారాయణఖేడ్ సీట్లను తన అనుచరులకు ఇప్పించారు.
Zahirabad Lok Sabha Constituency : హీట్ రేపుతోన్న జహీరాబాద్ పార్లమెంట్ రాజకీయం.. స్ట్రాటజీలు సిద్ధం చేసిన రాజకీయ పార్టీలు
బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన పోచారం.. అంతే ఆత్మవిశ్వాసం... అంతే ప్రజాదరణతో.. ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో విలక్షణ నేతగా ఉన్న పోచారం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో
School breakfast: బాలికల స్కూల్లో అటుకుల్లో పురుగులు.. బ్రేక్ ఫాస్ట్గా తిని 25 మందికి అస్వస్థత
పాఠశాల విద్యార్థినులకు కలుషిత ఆహారం ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సిబ్బంది. నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. అందులో విద్యార్థులను బ్రేక్ ఫాస్ట్ గా అటుకులు ఇచ్చారు. అయితే, అవి తిన్నాక విద్యార్థున�
Pushpa : పుష్ప సినిమా మాదిరి తగ్గేదేలే అన్నాడు..షాకిచ్చిన పోలీసులు
కొంతమంది సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. అవి మంచి జరిగితే పర్వాలేదు వాటివల్ల నష్టం జరిగితేనే ఇబ్బంది. సంగారెడ్డి జిల్లాలో కదులుతున్న ఆటోపై ఎక్కి పుష్ప సినిమాలో డైలాగ్ లు చెప్పిన ఆటోడ్రైవర్ కు పోలీసులు ఫైన్ విధించారు.
చావు అంచుల దాకా పోతే వచ్చింది తెలంగాణ!
చావు అంచుల దాకా పోతే వచ్చింది తెలంగాణ!
CM KCR : అమెరికా కన్నా గొప్పగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి : సీఎం కేసీఆర్
దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గుడుపుకునే దందా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.
CM KCR : ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి : సీఎం కేసీఆర్
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
CM KCR : దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్
విదేశాల్లో చదువుకునే పేద పిల్లలకు రూ.20 లక్షల స్కాలర్ షిప్ ఇస్తున్న ఏకైకా రాష్ట్రం మనదేనని తెలిపారు. ఆరేడు ఏళ్లలో తెలంగాణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో మీ అందరికీ తెలుసన్నారు.