Home » Narendra Modi
మోదీ - రాహుల్ మధ్య ముదిరిన మాటల యుద్ధం
బీజేపీ, జనసేన, టీడీపీ ప్రజాగళం సభపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అనాలసిస్..
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ‘నేను భరతమాత పూజారిని. నాకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. శక్తి స్వరూపిణిలైన ఇంతమంది స్త్రీలు, యువత ఆశీర్వచనం ఇచ్చేందుకు వచ్చారంటే.. నేనెంత అదృష్టవంతుణ్ని’ అని అన్నారు.
Lok Sabha elections 2024: కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో నడుస్తోంది. ఆయన సారథ్యంలోనే లోక్సభ ఎన్నికలను ఎదుర్కొబోతోంది.
చంద్రబాబుతో సభలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త. వెనుక నుంచి వెన్నుపోటు పొడవకుండా చూసుకోండి
ప్రజాగళం సభలో మోదీ ఏం చెప్పారు? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ అనాలసిస్..
ఎన్నికల షెడ్యూల్ నిన్ననే విడుదలైందని చెప్పారు. ఎన్డీఏకు 400 సీట్లు రావాలని..
Viral Video: ఈ సభకు లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు.
నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాలు కవర్ అయ్యే విధంగా జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు.
ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని కేటీఆర్ అన్నారు.