Home » Narendra Modi
ఈ ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్కే కాదు.. రేవంత్రెడ్డికి రాజకీయంగా పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణలో తిరుగులేని నేతగా రేవంత్రెడ్డి నిలుస్తారు. లేదంటే సొంత పార్టీ నుంచే రేవంత్ ఊహించని విమర్శలు ఎదుర్కోవాల్స
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? అంటే అవునంటున్నాయి అధికార బీజేపీ వర్గాలు. 2024వ సంవత్సరంలో జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తో�
పవిత్ర అయోధ్య నగరంలో కొత్తగా ప్రారంభించనున్న విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అని పేరు పెట్టినట్లు విమ
త్రిపురలో ఖొవాయి-హరీనా మధ్య 135 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొబ్బరికి కనీస మద్దతు ధర నిర్ణయించింది కేంద్రం.
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన జరగనుంది. జనవరి 22వతేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రామమందిర�
ప్రధాని మోదీతో ఏయే విషయాలపై చర్చించామన్న వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు.
విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని..
Amrit Bharat Express : సామాన్యుల కోసం భారత రైల్వే కొత్త తరహా రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పేరుతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టలెక్కనున్నాయి.
ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 59 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి ఎన్నుకుంటామని చెప్పారు. ఇక 32 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటామని చెప్పారు.
రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు అధికార బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలో భారతీయ జనతా పార్టీ 50 శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జనవరి 15వతేదీ తర్వాత బీజేపీ క్లస్టర్ సమావేశాలను ప్రారంభించనుంది....