Home » Narendra Singh Tomar
RSS leader targets Narendra Singh Tomar : ‘అధికార మదం నేడు మీ తలకెక్కింది. ప్రజాతీర్పును ఎందుకు కోల్పోతున్నారు. కుళ్లిపోయిన కాంగ్రెస్ విధానాలను మనం ఎందుకు తలకెత్తుకోవాలి. చిల్లుపడిన కుండలో నీళ్లు ఉండవు. కుండ ఖాళీ అవుతుంది’. అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సి�
11 round talks నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం 11వ విడత చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో చర్చలు జరుగుతన్నాయి. ప్రభుత్వం తరపున ముగ్గురు కేంద్రమంత్రులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే, 11వ దఫా చర్చల్లో భాగంగా.. రైత
Farmers Protest 28th day : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 28వ రోజుకు చేరుకున్నాయి. అన్నదాతల ఆందోళనలకు పుల్స్టాప్ పెట్టడానికి కేంద్రం మరోసారి ముందుకొచ్చింది. చర్చలకు రావాలని ఆహ్వానించింది. అన్నదాతలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కేంద్రం ఆ�
Union Agriculture Minister Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఎలాంటి అహంకారం లేదని,ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం �
Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొద్ది రోజులుగా పెద్దగా ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో డిసెంబర్-8న భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారత్ బంద్ క�
Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్, నరేంద్
Agriculture Minister’s BIG remark దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులతో గురువారం(డిసెంబర్-3,2020)మరోసారి చర్చలు జరుపనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్
ఢిల్లీ: ఉపాధిహామీ పధకంలో భాగంగా ఏపీకి రావాల్సిన వేతనాలు,మెటీరియల్ బకాయిలు వెంటనే విడుదల చెయ్యాలని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్ ని కోరారు. రాష్ట్రంలో 346 మండలాలను ప్రభుత్�