Home » narsapur
నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కీలక నేతల మధ్య సరైన సఖ్యత, సమన్వయం లేదా?
CM KCR : కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
అతడిని పోలీసులు అనుమానించి తనిఖీ చేయగా బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేశానని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తప్ప వేరే జెండా ఎగరదని పేర్కొన్నారు.
సంతానం కలగకపోవడం, భవిష్యత్ లో పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతోపాటు అప్పులు అధికమవ్వడంతో దంపతులు మానసికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో జులై 8వ తేదీన దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మాదక ద్రవ్యాల డ్రగ్స్ సరఫరా అంశంపై అట్టుడికి పోతుంటే.... వాటిని అక్రమ మార్గంలో చేరవేసేందుకు పెడ్లర్లు కూడా ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు.
బ్రిడ్జి కోసం 7దశాబ్దాలుగా ఎదురుచూపులు
సాధారణంగా ఏదైనా వాహనం నడవాలంటే డ్రైవర్ డ్రైవ్ చేయాలి. అయితే మెదక్ జిల్లాలో మాత్రం డ్రైవర్ లేకుండానే ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది.