Home » nasa
చంద్రుడిపై మనుషుల అడుగుజాడల ఆనవాళ్లకు సంబంధించిన సాక్షాలను నాసా విడుదల చేసింది. 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్లో భాగంగా చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండయ్యారు. నాడు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే ఉన్నాయ�
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA) తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అద్భుతమైన ఫొటోలను తరచుగా షేర్ చేస్తుంది. తాజాగా నాసా అధికారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలో ఖగోళం మొత్తం ఇంద్రధనస్సు రంగులను చూపిస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) దెబ్బతిన్నట్లు నాసా తాజా నివేదికలో పేర్కొంది. 1000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 75,000 కోట్లు)తో ఈ టెలిస్కోప్ను రూపొందించారు. గతేడాది డిసెంబర్ 25న అంతరిక్షంలోకి ప్రవేశింపజేశారు. అయితే ఈ ఏడాది మే�
సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.
విశ్వం ఏర్పడి దాదాపు 1380కోట్ల సంవత్సరాలు అని అంచనా. ఆ వెంటనే విశ్వంలో జరిగిన పరిణామాలను తెలుసుకొనేందుకు ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా జేడబ్ల్యూఎస్టీ(జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్)ను నాసా రూపొందించింద
భూమికి అత్యంత సమీపంలోకి ఓ భారీ గ్రహశకలం వస్తుందని, అది భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లుతుందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రాయిడ్ 388945గా వ్యవహరిస్తోన్న ఈ శకలం మే16న ...
మన సౌర కుటుంబంలో గ్రహాంతర వాసుల గురించి అనేక శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతోంది. ఇంతకీ ఏలియన్స్ ఉన్నారా..? ఉంటే వారు మనుషులతో మాట్లాడతారా..? అనే సందేహాలు అందరిలో...
అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) మార్స్ క్రేటర్ యొక్క అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది. నాసా ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఈ ఫొటో నెటిజన్లను ...
ఈ గ్రహశకలం అంతరిక్షంలో ఏకంగా గంటకు 49వేల 513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని చెబుతున్నారు.
NASA 5000 Exoplanets : మన విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ సైంటిస్టులకు అంతుపట్టడం లేదు. ఖగోళ రహస్యాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు సైతం అనేక పరిశోధనలు చేస్తూనే ఉంటారు.