Home » nasa
నాసా ఆగష్టు 12, 2005న మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ (MRO)ను ప్రారంభించింది. అంగారక గ్రహం కొన్ని అద్భుతమైన దృశ్యాలను తిరిగి పంపించింది.15వ వార్షికోత్సవం సందర్భంగా అంతరిక్ష సంస్థ MRO సేకరించిన ఫోటోలను విడుదల చేసింది. ఫొటోలను ఆర్బిటర్ 3 కెమెరాల ద్వారా తీశ�
అంగారకుడి నుంచి ఊడిపడిన ఉల్కను..తిరిగి అక్కడికే పంపింపచేయనుంది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా..! సుమారు 7లక్షల ఏళ్ల వయసున్న ఒక ఉల్కాశకలం 1999లో ఒమన్ లో భూమిమీద కనుగొనబడింది. ఈ ఉల్కాశకలం ప్రస్తుతం బ్రిటన్ రాజధాని లండన్లోని నేచురల్ హిస్టర�
ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోక చుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాలపాటు ఆకాశంలో కనిపిస్తుందని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. �
నాసాకి చెందిన ప్లానెట్ హంటింగ్ శాటిలైట్ టెస్(TESS-Transiting Exoplanet Survey Satellite) కొత్త గ్రహాలను(Planets) కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో KELT-9 b అనే గ్రహాన్ని కనుగొంది. ఇప్పుడీ ప్లానెట్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. దీన�
అమెరికాలో భారత సంతతి బాలిక ప్రతి భారతీయుడు.. భారతీయురాలు గర్వించే పని చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అరుణగ్రహంపైకి పంపనున్న తొలి హెలికాఫ్టర్కు 17 ఏళ్ల భారత సంతతి బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును నాసా పెట్టింది. అలబామాలోన
నాసా ఈ ఏడాది సైన్స్ ఫిక్షన్ క్రియేట్ చేయనుంది. చాలా ప్రయత్నాల తర్వాత సొంత వెర్షన్లో మార్టియన్ ఆక్సిజనరేటర్ ను సిద్ధం చేస్తుంది. బుధగ్రహంపై ఆక్సిజన్ తయారుచేసేందుకు గోల్టెన్ బాక్స్ వాడనుంది. ఈ ప్రక్రియను మార్స్ ఆక్సిజన్ ఐఎస్ఆర్యూ ప్రయోగం అం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వేలాదిమంది ప్రాణాలు తీసేస్తోంది. లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదువుతున్నాయి. మందులేని కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకట�
మహాప్రమాదం ముంచుకొస్తోందట.. ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క దేశానికో కాదు..ప్రపంచం మొత్తానికీ.
చంద్రునిపైకి, మార్స్ మీదకు వెళ్లడం తర్వాతి తరానికి కష్టం కాదేమోననిపిస్తోంది. దానికి సంబంధించిన మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, భూమి ఉపరితలానికి 400కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అమెరికన్ సిటిజన్ �
చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్ను గుర్తించడంలో చెన్నైకి చెందిన భారతీయ ఇంజినీర్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పిన విషయం తెలిసిందే. అయితే