Home » nasa
NASA – Voyager 2 : ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కాంటాక్ట్ కోల్పోయిన 43ఏళ్ల నాటి వయోజర్-2 అంతరిక్ష నౌక నుంచి ఇప్పుడు సిగ్నల్ వచ్చింది. భూమి నుంచి 1.6 బిలియన్ల మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ప్రయాణిస్తున్నఈ స్పేస్ క్రాఫ్ట్ 1977లో లాంచ్ అయింది. గత మార్చి నెల�
Sean Connery asteroid : అంతరిక్షంలోని ఒక గ్రహశకలానికి ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు సీన్ కానరీ పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పెట్టింది. జేమ్స్బాండ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆయన గౌరవార్థం, ‘ది నేమ్ ఆఫ్ ద రోజ్
చంద్రుడిపై నీటి లభ్యతకు సంబంధించి కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నాసా శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. కచ్చితంగా నీటి అణువులున్నాయని తేల్చారు. కాకపోతే అవి దేనికది విడివిడిగా విస్తరించి ఉన్నాయంటున్నారు. అవన్నీ కలిస్తే నీరు ద్రవరూపంల�
Water on Moon : భూగోళంపై ఉన్న అనుకూల పరిస్థితుల కారణంగానే ఇక్కడ జీవకోటి మనుగడ సాధ్యమయ్యింది. ఇక్కడ నీటి లభ్యత ప్రధానమైంది. అందుకే నీటిని జీవజలం అన్నారు. విశ్వంలో మరెక్కడన్నా జీవుల మనుగడ సాధ్యమా? ఈ ప్రశ్నకు జవాబు వెదుకుతూ మనిషి గ్రహాల వెంట పరుగులు తీస
Water on Moon: చంద్రునిపై నీరు ఉందా? ఉంటే.. చంద్రని ఉపరితలమంతా నీరు ఆవరించి ఉందా? ఇలాంటి ఎన్నో సందేహాలకు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విశ్లేషణత్మాక వివరణ ఇచ్చింది. నాసా చంద్రునిపై నీళ్ల ఉనికిని గుర్తించేందుకు Stratospheric Observatory for Infrared Astronomy (SOFIA) టెలిస్కోపు ద�
ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గ్రహశకలం నుంచి లీకైన కొన్ని నమూనాలను సేకరించింది. భూమికి 33కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉల్క నుంచి మట్టి నమూనాలను సేకరించింది. గ్రహశకలంలోని చాలా పదార్థాలకు సంబంధించి నమూనాలపై లోతుగా నాసా పరిశోధించనుంది. గ్రహశ�
NASA స్పేస్క్రాఫ్ట్ Asteroid మీద ల్యాండ్ అయింది. ముందుగా ప్లాన్ చేసినట్లు అక్కడి మట్టి, రాతి శాంపుల్స్ ను పరీక్షించడమే టార్గెట్. 200 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న నాసా ఒక పురాతన Asteroid నుంచి నమూనాలు సేకరించేందుకు ఇంజనీరింగ్ పార్టనర్ తో కలిసి రెడీ అయింది. భూమ�
NASA Astronaut తన ఓటు హక్కును అంతరిక్షం నుంచే వినియోగించుకుంటానని చెప్తుంది. రాబోయే 2020 ప్రెసిడెన్షియల్ electionలో దాదాపు భూమి నుంచి 200 మైళ్లకు పైగా ఎత్తున్న తలం నుంచి ఓటును వినియోగించుకుంటానని చెప్పింది. ర్యూబిన్స్ (41) ఓటు ప్రాముఖ్యతను దానిని వినియోగించుక�
చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపుతున్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2024లో చంద్రునిపైకి వ్యోమగాలను పంపనున్నట్లు నాసా తెలిపింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను సోమవారం నాసా వెల్లడించింది. ఆర్టెమిస్ మిషన్ ద్వార�
2024లో మళ్లీ చంద్రుడి మీదకు మనుషులను పంపేందుకు నాసా ఓ భారీ రాకెట్ను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రాకెట్ బూస్టర్ను విజయవంతంగా పరీక్షించింది. 1960లో తయారు చేసిన సాటర్న్ 5 తర్వాత అతిపెద్ద రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ కోసం ఈ బూస్టర్ను పరీక్ష�