nasik

    Maharashtra Children Trafficking : రైలులో 59మంది పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది  

    May 31, 2023 / 09:42 PM IST

    8 నుంచి 15ఏళ్ల మధ్య వయసు ఉన్న 59మంది పిల్లలను బీహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

    Water Crisis in Nasik : మంచినీటి కోసం 70 అడుగుల బావిలోకి దిగుతున్న మహిళలు

    May 27, 2023 / 05:28 PM IST

    మహారాష్ట్రలో మంచినీటి కష్టాలు మామూలుగా లేవు. నాసిక్‌లో మహిళలు ప్రాణాలకు తెగించి మరీ 70 అడుగుల లోతైన బావిలోకి దిగుతున్నారు. మురికినీటిని తెచ్చుకుని కుండల్లో జల్లెడ పడుతున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.

    Blind Old Man : కళ్లున్నవాళ్లైనా ఈయనలా చేయగలా?..చిప్స్ కొంటే మర్యాద ఇచ్చినట్లే

    October 7, 2021 / 04:06 PM IST

    కొందరిని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేము.. పనిచేయడానికి శరీరం సహకరించకపోయినా.. అవయవాలు పనిచేయకపోయినా పట్టుదలతో ఎదో ఒక పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు.. ఆ కోవకు చెందిన వ్యక్తి ఇతను.

    హృదయవిదారకం.. వైద్యం అందక ఆసుపత్రి బయట భార్య ఒడిలోనే భర్త మృతి

    April 22, 2021 / 03:06 PM IST

    మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్‌ బారిన పడి పరిస�

    కారులో మంటలు..ఎన్సీపీ నేత సజీవదహనం

    October 15, 2020 / 05:57 PM IST

    NCP leader burnt alive మహారాష్ట్రలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఎన్సీపీ నాయకుడు సంజయ్ షిండే సజీవ దహనం అయ్యారు. బుధవారం సాయంత్రం నాసిక్ లోని పింపల్‌గావ్ బస్వంట్ టోల్ ప్లాజా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చ�

    బంగారమే : నాసిక్‌లో లక్ష విలువైన ఉల్లిగడ్డల దొంగతనం

    September 25, 2019 / 06:15 AM IST

    ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దిగిరావడం లేదు. బంగారంలాగా మారిపోయిన ఉల్లిగడ్డలను చోరీ చేసేస్తున్నారు. బీహార్‌లోని పాట్నాలో ఉల్లిగడ్డల సంచులను ఎత్తుకెళ్లిన సంగతి మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. లక్ష రూప�

    నీటి కోసం 60 అడుగుల లోతు బావిలోకి దిగిన మహిళ

    April 24, 2019 / 01:57 PM IST

    గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం అక్కడివారికి అలవాటుగా మారిపోయింది. ఇంటిళ్లపాదీ గొంతు తడుపుకోవాలంటే ఆ ఇంటి మహిళ ప్రాణాలకు తెగించి ఆ బావిలోకి దిగాల్సిన పరిస్థితి అక్కడ నిత్యకృత్యమయిపోయింది. లేదంటే దాహం దాహం అన్న కేకలు వి

    నీ ధైర్యానికి హ్యాట్సాప్ : ఒంటి కాలుతో వీరజవాన్ స్కైడైవ్

    March 28, 2019 / 10:54 AM IST

    ప్రాణాలనుపణంగా పెట్టి దేశం కోసం పోరాడే తెగువ..అంకిత భావం వీర జవాన్ల సొంతం. దేశం కోసం అమరులైనా.. వారసులమంటూ కుటుంబాల్లో నుంచి సైన్యంలో చేరటం చూస్తున్నాం. సైనికులంటే అదీ.. ఎటువంటి పరిస్థితిలోనైనా వెనుకడుగేయని నైజంతో కార్గిల్ యుద్ధంలో కాల

    నాసిక్ టు ముంబై…

    December 19, 2018 / 02:28 PM IST

    రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ముంబైలోనే కూర్చొంటారని ఆలిండియా కిసాన్‌ సభ స్పష్టం చేసింది. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు

10TV Telugu News