Home » national capital
దేశరాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అనుచరులు కొందరు తల్లీకూతురిపై కర్రలు, ఐరన్ రాడ్తో దాడికి తెగబడ్డారు.
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. దీదీకి హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థ�
దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల గరిష్ట వేగాన్ని నియంత్రించారు. వాహనాలు వేగంగా వెళ్లకుండా కొన్ని మార్గాల్లో పరిమితులు విధించింది. ఈ మేరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏపీ సీఎం జగన్ దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఆయన పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జులై 10వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ వెళుతారు.
నిబంధనలు సడలించాలని 2021, జూన్ 05వ తేదీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. సరి, బేసి విధానంలో షాపులు, మాల్స్ కు అనుమతినివ్వనున్నారు. 50 శాతం ప్రయాణీకులతో మెట్రో నడపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Gangaram Hospital In Delhi : కరోనా వైరస్ రెండో వేవ్ ఉధృతి కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతోంది. సమయానికి ఆక్సిజన్ లభించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా..ఆసుపత్రులలో రోగులను చేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. చివరి
Farmers’ struggle in Delhi : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతు కదం తొక్కుతున్నారు. గత కొన్ని రోజులుగా చేపడుతున్నఈ ఆందోళన హింసాత్మకంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్ట�
Samyukta Kisan Morcha సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా �
దేశ రాజధాని పోలీసులకు ఓ ఘటన షాక్ తెప్పించింది. అక్రమ ఆయుధాల రవాణా చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఓ వ్యక్తిని ఆపి అతడి కారులో సోదాలు చేపట్టగా..భారీ సంఖ్యలో తుపాకులు బయటకు రావడంతో షాక్ తిన్నారు. ఒకట�
Delhi – Haryana border : ఢిల్లీ – హర్యానా రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా..హస్తిన బయలుదేరిన రైతులను సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే రైతులు బైఠాయించారు. రాత్రంతా..చలిలో చీకట్లోనే ఎక్క�