Home » national capital
‘Delhi Chalo’ protest : రైతన్నపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు పోలీసులు. రైతులు చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ సంఖ్యలో వస్తున్న రైతులను నిలువరించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోలగిస్తూ..ముందుకు క�
Thousands of Punjabi farmers on the border : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా..పంజాబ్ రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. 2020, నవంబర్ 26వ తేదీ గురువారం మార్చ్ టు ఢిల్లీకి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో రైతులు పాదయాత్రగా తరలివస్తున్నారు. దేశ రాజధాన�
Spitting and tobacco : ప్రపంచాన్ని ఇంకా కరోనా భయపెడుతోంది. వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా పాజిటవ్ కేసులు రికార్డవుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా దేశ రాజధాన
Sale of loose cigarettes, beedis likely to be banned In Delhi : వదులుగా సిగరేట్లు, బీడీల అమ్మకాలపై నిషేధం విధించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ఈ విషయంపై చర్చిస్తున్నారని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభ�
రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, అక్టోబర్ 31 వరకు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ విషయంపై ట్వీట్ చేసి సమాచారం ఇచ్చారు. కరోనా కష్ట సమయంలో పి�
బాద్యతగా మెలగాల్సిన ఓ మాజీ ఆర్మీ జవాన్..యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేసి దారుణానికి తెగబడ్డాడు. 2018లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోసారి బెదిరింపులకు పాల్పడుతుండడంతో యువతి పోలీసులను ఆశ్ర
ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దేశ రాజధాని ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. ఉగ్రవాది నుంచి రెండు ప్రెజర్ కుక్కర్ ఐఈడిలు, ఆయుధాలు, కొన్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి) ప్ర�
కరోనా వైరస్ ను కట్టడి చేసిన ఢిల్లీ ప్రభుత్వం..డీజిల్ వాహనదారులకు గుడ్ న్యూస్ వినిపించింది. దీనిపై ఉన్న వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు 2020, జులై 30వ తేదీ గురువారం సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు తమ క్యాబినెట్ నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్త�
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో బాధ పడుతూ..చికిత్స పొందుతున్న బాలికపై వైరస్ సోకిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో యువకుడు ఈ దారుణాన్ని వీడియో తీశాడు. బాలిక ధైర్యంతో ముందుకొచ్చి జరిగిన ఘోరాన్ని పోలీసుల ఎదుట వెల్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం ముంచెత్తింది. 2020, జులై 19వ తేదీ ఆదివారం ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నీటిలో మునిగి ఒకరు మృతిచెందారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలత