Home » National Herald case
ఎన్ని వేల కోట్లు ఢిల్లీకి పంపించారంటూ కేటీఆర్ నిలదీత
అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది అంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.
నేషనల్ హెరాల్డ్ను ప్రచురించే AJL యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.
National Herald case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2014లో కోర్టు ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్ కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఇండియన్ సంస్థలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికార
ఈడీ విచారణకు గీతా రెడ్డి, గాలి అనిల్ కుమార్
నేషనల్ హెరాల్డ్ కేసులో టీ.కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఓపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్..మరోపక్క నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అధికారపార్టీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు