-
Home » National News
National News
లోక్సభ స్పీకర్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం.. 10 గంటల పాటు చర్చ
No Confidence Motion : పార్లమెంట్ రెడో విడత సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి
Rammohan Naidu : దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి
వద్దొద్దంటూ కంగారూ పడతావేంటి అమ్మాయ్? మూడోసారి ఫలించిన పెళ్లికొడుకు ప్రయత్నం
పెళ్లికొడుకు సక్సెస్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చుతోంది.
ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో ‘అతి భయానక రాత్రి’ని అనుభవించాను.. కళ్లు తెరిచి చూసేసరికి..: 21 ఏళ్ల అమ్మాయి
21 Years Old Mumbai Woman: మత్తులో కిందపడిపోయిన ఆ యువతిపై ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ దారుణానికి ఒడిగట్టాడు. కళ్లు తెరిచి చూసేసరికి..
Manipur Violence: మణిపూర్లో యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయా? ప్రభుత్వాన్ని లెక్కచేయకుండా బంకర్లు తవ్వుతున్న ప్రజలు
తమ గ్రామాల రక్షణకు బంకర్లు అవసరమని చురచంద్పూర్లోని గ్రామ రక్షణ వాలంటీర్ జూలియన్ అన్నారు. బంకర్లను కూల్చివేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, బంకర్లన్నీ ధ్వంసం చేస్తే తమ గ్రామాలను ఎలా కాపాడుకుంటామని, తమ రక్షణకు ఇది మంచిది కాదని జూలియన్ �
Odisha Cabinet: ఒడిశాలో మొత్తం కేబినెట్ రాజీనామా: నేడు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
2004 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పాలనలో స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేయడం ఇదే తొలిసారి.
Clashes in Kanpur: బీజేపీ మహిళా నేత వ్యాఖ్యలపై నిరసన: కాన్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు
మార్కెట్ మూసివేయడానికి సిద్ధములేని కొందరు వ్యాపారులు బంద్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చిన వారికీ వ్యతిరేకత వ్యక్తం చేసిన వారికీ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Ants find Gold: చీమలు చెప్పిన బంగారు గని రహస్యం: బీహార్లో బంగారం ఎలా బయటపడింది
అయితే 40 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా జముయ్ లో బంగారు గని బయటపడింది. అదీ చీమల ద్వారా.
Wheat Exports: గోధుమల దిగుమతి కోసం భారత్ను సంప్రదిస్తున్న అనేక దేశాలు
ప్రధానంగా బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఎఇ, దక్షిణ కొరియా, ఒమన్ మరియు యెమెన్ దేశాలు భారత గోధుమల పై ఆధారపడ్డాయి. భారత్ తిరిగి గోధుముల ఎగుమతులు ప్రారంభించేలా దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్నాయి
PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
దేశానికి సేవ చేయడంలో తాను ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి నిజాయితీగా కృషి చేశానని అన్నారు