Home » National News
BIMSTEC 5వ శిఖరాగ్ర సమావేశం పురస్కరించుకుని ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా సభ్య దేశాధినేతలతో సమావేశం అయ్యారు.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకూ..వాల్తేర్ డివిజన్ స్థానంలో స్థానంలో కొత్తగా రాయగఢ డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిందని వివరించారు
ప్రభుత్వ భూమిని కబ్జాచేశారంటూ సాక్షాత్తు పరమశివుడికే కోర్టు సమన్లు జారీ చేసిన ఘటన ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
భారత దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జాతీయ రహదారులను మరింత విస్తృతంగా నాణ్యతతో అభివృద్ధి చేస్తామని జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఆర్ఎస్ఎస్, బీజేపీలు తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, ప్రజలను వారు తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు
సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు పౌరోహిత్య పాఠాలు నేర్పిస్తూ..శిక్ష అనంతరం వారి జీవితాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు పోలీసులు.
పంజాబ్ సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫోటో వివాదాస్పదానికి దారి తీసింది. ఫొటోలో భగత్ సింగ్ ధరించిన తలపాగా రంగుపై విమర్శలు వచ్చిపడ్డాయి
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబి ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో విబేధాలు సృష్టిస్తున్నాయని ఆజాద్ అన్నారు
ప్రస్తుతం కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సహకారం అందిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల అవసరం రానున్న రోజుల్లో ఉండకపోవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.
అసెంబ్లీలో పేపర్ పత్రాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రానిక్ పద్దతిని ప్రవేశపెట్టింది. దీంతో దేశంలో మొట్టమొదటిసారిగా కాగిత రహిత అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది