Home » National News
బుధవారం కూడా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ లోని బనస్కాంత, జామ్నగర్ దాహోద్లలో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నార
దేశంలో ప్రతి జంట నలుగురు పిల్లల్ని కని ఇద్దరినీ దేశానికి అంకితం చేయాలని హిందూ జాతీయ వాది సాధ్వి రితంబర అన్నారు
అథ్లెట్ కావాలన్నా తన కలను వివరిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కు లేక రాసింది కాజల్. చిన్నారి కాజల్ నుంచి లేక అందుకున్న సీఎం యోగి..బాలికకు ఆహ్వానం పంపారు
ఒక్కటి 23 కిలోల బరువు, సుమారు రెండున్నర అడుగుల ఎత్తు ఉన్నాయి. మొత్తం విగ్రహాల విలువ రూ.12 కోట్లు ఉంటుందని సీఐడీ పోలీసులు తెలిపారు
షోలాపూర్లోని డఫెరిన్ చౌక్ పెట్రోల్ పంప్ వద్ద సుమారు 500 మంది వాహనదారులకు రూ. 1కే పెట్రోల్ పంపిణీ చేశారు అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు.
ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సంప్రదాయాన్ని కొనసాగించడానికే నిర్వాహకులు మొగ్గుచూపారు. దీంతో ఖురాన్ పఠనంతోనే చెన్నకేశవుడి రథోత్సవం మొదలైంది.
ఉష్ణోగ్రతలు, దుమ్ము, ట్రైన్ బరువు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బుల్లెట్ ట్రైన్ లో మార్పులు చేయనున్నట్లు సతీష్ అగ్నిహోత్రి వివరించారు.
కేబుల్ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి..మృత్యువు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. క్షణ కాలంలో జరిగిన ఈ పొరబాటుతో సహాయక బృందాలు సైతం షాక్ కి గురయ్యారు
మొబైల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి రూ. 13,205 కోట్ల ఆదాయాన్ని కోల్పోయేలా చేసింది.
నదీప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోగా..వెంటనే స్పందించిన స్థానికులు..ఇద్దరినీ ఒడ్డుకి చేర్చారు. అయితే అప్పటికే రెజిన్ లాల్ మృతి చెందగా..కొనఊపిరితో ఉన్న కనికాను సమీప ఆసుపత్రికి తరలించా