Home » National News
భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా..శాంతి, సమృద్ధి, పురోగతి సాధించడంలో ఇరు దేశాలు భాగస్వామ్యంగా వ్యవహరించనున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
"నేడు సైన్యంలో ప్రతి విభాగంలో మహిళలు పనిచేస్తున్నారని, వారికి సైన్యంలో శాశ్వత కమిషన్ కూడా ఇస్తున్నామని అన్నారు.
క్రైమ్ డేటాను కూడా సేకరించి సామాజిక దృక్పథం ద్వారా చూస్తే, నేర నియంత్రణ ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవచ్చని అమిత్ షా అన్నారు.
ఎన్నికలు ముగియడంతో పెట్రోల్ ధరలు పెంచే యోచనలో ఆయిల్ కంపెనీలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పుల కలకలం రేగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు, డిఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
భారతీయ ఫార్మా దిగ్గజం "భారత్ బయోటెక్" అభివృద్ధి చేసిన "ఇంట్రానాసల్ వ్యాక్సిన్"(ముక్కు ద్వారా తీసుకునే టీకా)పై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. విజయానికి ప్రతీకగా మోదీకి గౌరవ వందనం సమర్పించాలని పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్కేస్లో "రాష్ట్ర బడ్జెట్" ప్రతులను పొందుపరుస్తూ బఘెల్ బడ్జెట్ను సమర్పించారు.
రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంబవించింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించి పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
రాష్ట్రపతి కాన్వాయి వాహనశ్రేణిలోని ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.