Home » National News
విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన టీచర్ ఓ విద్యార్థినిపై వ్యక్తిగత ద్వేషం పెంచుకొని బాలికని చితకబాదడమే కాక ఆమె కులాన్ని ఉద్దేశించి దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు..
వాట్సాప్ వేదికగా ఆ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై సీఎం కార్యాలయ సిబ్బంది స్పందిస్తూ.. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు
సావ్జీ ధోలాకియా చేస్తున్న సామాజిక సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందించింది. కుటుంబ సభ్యులు.. ఏకంగా రూ.50 కోట్లు విలువ చేసే హెలికాప్టర్ ను బహుమతిగా అందించారు.
జనవరి 18న అపహరణకు గురైన మిరమ్.. దాదాపు ఎనిమిది రోజుల పాటు చైనా సైనికుల వద్ద బందీగా ఉన్నాడు. చైనా సైనికులు.. కళ్లకు గంతలు కట్టి కరెంటు షాక్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
మహారాష్ట్ర నాగపూర్ జిల్లా పరిధిలో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లో ఒక పెద్దపులి.. మెడకు ఉచ్చుతో ప్రాణాపాయస్థితిలో సంచరిస్తుందంటూ ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.
భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు "మిరమ్ తరోన్" క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.
దాదాపు 200 మంది అభ్యర్థులు గయా రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. ఆర్.ఆర్.బీ పరీక్షలో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ ఉద్యోగార్థులు ఆందోళనకు దిగారు.
చిన్నారుల్లో ప్రతిభ, సాహసాలను మెచ్చి ప్రతి ఏటా అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం వర్చువల్ పద్దతిలో జరిగింది.
భారత్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాడి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల రాయబారులు వర్చువల్ పద్దతిలో సమావేశం అయ్యారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీహార్ రాష్ట్రంలో వేడుకలకు విఘాతం కలిగించేందుకు కొందరు కుట్రపన్నారన్న సమాచారంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది