Home » National News
దేశంతో పాటు అంతర్జాతీయంగా రాజకీయ దుమారానికి కారణమై, ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య.. ఫ్రాన్స్-భారత్ మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పంద ప్రాజెక్టును ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేసింది ఫ్రాన్స్
భజరంగ్ దళ్ కార్యకర్తను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగా జిల్లాలో సంచలనంగా మారింది.
ఒక గదిలో రెండు గంటలు పాటు చిరుతపులితో గడిపింది ఓ బాలిక. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తన ప్రాణాలను తానే కాపాడుకుంది
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంపై ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందిస్తూ..అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని పిలుపునిచ్చారు.
70 సీట్లు ఉన్న రైల్లో 300 మంది ఎక్కుతున్నారు, ఆ రైళ్లకు చలాన్ విధించడం లేదు. మరి ఒక బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తే చలాన్ ఎందుకు వేస్తున్నారని" ప్రశ్నించారు
ఇకపై వచ్చే కరోనా వేరియంట్ల వలన వ్యాప్తి ఎక్కువ కలిగి..తీవ్రత అధికంగానూ, ప్రాణాపాయం కూడా కలిగే అవకాశం ఉందని WHO వెల్లడించింది.
కరోనా వాక్సిన్ పొందేందుకు కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత డిసెంబర్ లో మొదలైన బురఖా వివాదంపై హోంశాఖ వర్గాలు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించనున్నాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడనున్నాయి.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాట ఇచ్చి.. నిలబెట్టుకోకపోవడంతో ఓ కుటుంబం అష్టకష్టాలు పడుతుంది.