Home » National Testing Agency
నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినిలకు నిర్వాహకులు లో దుస్తులు తీయించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు లో దుస్తులు తీసేసి, పరీక్ష రాశారు. అయితే, దీనివల్ల మానసిక ఒత్తిడికి గురైన వాళ్లు పరీక్ష సరిగ్గా రాయలేకపోయారు. దీంతో �
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు రేపటి (జూలై 21) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. బుధవారం జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) కీలక నిర్ణయం ప్రకటించింది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింద
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగాల్సివున్న తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీలను మార
జేఈఈ మెయిన్ పరీక్షలను 2019, 2020లో ఆన్లైన్ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా.. 2021లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాలుగు విడతల్లో...
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాటు పూర్తిచేసింది. సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష జరుగనుంది.