Home » nationwide
Corona vaccine approved in India today : భారత్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం.. రానే వచ్చింది. కరోనా పరిచిన కారుమబ్బులను చీల్చుకుంటూ.. వ్యాక్సిన్ కాంతులతో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. కరోనా కక్కిన విషానికి కుదేలైన దేశ ప్రజలక�
కరోనా కరాళ నృత్యం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా లాక్డౌన్ విధించి ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు సడలింపులు ఇస్తున్నాయి. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వ�
వివాదాస్పదమైన రెండు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 24 నుంచి దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్ణయించింది. ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, రాష్ట�
CAA, NPRపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. CAA, NPR పై ఒక పూట సుదీర్ఘంగా చర్చించి తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతామని చెప్పారు.
కొత్త మోటార్ వెహికల్ యాక్టు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని..వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలని లారీల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. భారీ జరిమానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీ గురువారం దేశ వ్యాప్తంగా లారీల సమ్మెకు ఆలిండియా మోటార్ ట్
జియో ఫైబర్ (Fiber -to-the-home) FTTH సర్వీసును తీసుకుంటున్నారా? జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ సర్వీసును మొదటి రెండు నెలలు ఉచితంగా పొందవచ్చు. అందరికి కాదండోయ్.. కేవలం ప్రీమియం కస్టమర్లకు మాత్రమేనట. ప్రీవ్యూ ఆఫర్ కింద ఎవరైతే ట్రయల�