Home » Naveen Patnaik
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా(BJYM) కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. బుధవారం పూరీలో
ఒడిశా, ఏపీ ముందడుగు
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఈనెల 16 నుండి స్ధానిక భక్తులను జగన్నాధుని దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వేవ్ ల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.
Naveen Patnaik most popular CM in his own state: MOTN poll దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి నెం.1స్థానంలో నిలవగా..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 3వస్థానంలో నిలిచారు. ఇక,తెలంగాణ సీఎం కేసీఆ�
ఒడిశా CM నవీన్ పట్నాయక్ చెప్పిన శుభవార్త రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లలో సంతోషాన్ని నింపింది. సామాజిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్లకు చోటు కల్పించింది. ప్రతీ నెలా పెన్సన్ ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్ సంఘ సభ్యులను చేర్చడా
కరోనా సోకి దేశంలోని పలుచోట్ల డాక్టర్లు,హెల్త్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఒడిషా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,హెల్త్ వర్కర్లు ఎవరైనా చనిపోతే వారిని అమరవీరులుగా గుర్తిస్తామ�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్-14తో ముగియనున్న సమయంలో,కరోనా కేసుల పెరుగుదల ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వ�
కోవిడ్19 వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఆదివారం మార్చి22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే ఒడిషాలోఇప్పటికే కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా ఆదివారం మార్చి 22 నుంచి మరి కొన్నిపట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటిస్తోంది. వార�