Naveen Patnaik

    నవీన్ పట్నాయక్…ధనవంతుల లిస్ట్ లో నెం.1

    February 13, 2020 / 09:36 AM IST

    ఒడిషా మంత్రి మండలిలో అత్యంత సంపన్నుడు సీఎం నవీన్ పట్నాయక్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం(ఫిబ్రవరి-12,2020)ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తమ వెబ్ సెట్ ద్వారా నవీన్ పట్నాయక్ తో కలిపి 20మంది మంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ లిస్ట్ లో 64.2

    నిన్ను ఎవ్వరూ కాపాడలేరు..మే-23న ప్రమాణస్వీకారానికి రండి

    April 25, 2019 / 05:27 AM IST

    మే- 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమానికి హాజరు కావాలని బుధవారం(ఏప్రిల్-24,2019) ప్రధాని మోడీని ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. లోక్‌ సభతోపాటు ఒడిశా అసెంబ్లీకి కూడా నాలుగు వ�

    ఓటు వేసిన ఒడిషా సీఎం

    April 23, 2019 / 04:47 AM IST

    ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని ఏరోడ్రోమ్ గవర్నమెంట్ యూపీ స్కూల్ లోని 112వ నెంబర్ పోలింగ్ బూత్ లో నవీన్ పట్నాయక్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 �

    ఇప్పుడు ఏమంటారు డూడ్స్ : సీఎం పట్నాయక్ Fitness మంత్రా

    April 6, 2019 / 07:23 AM IST

    సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒడిషా అధికార పార్టీ బిజు జనతా దళ్ కూడా ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తోంది.

    మన రాష్ట్రాల్లో కాదండీ : డ్వాక్రా మహిళకు ఎంపీ టికెట్

    March 18, 2019 / 03:23 PM IST

    పేదవాళ్ల కోసం పుట్టిన పార్టీ మాది,వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తాం,మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం అంటూ అనేక రాజకీయపార్టీలు వట్టి మాటలు చెబుతూ ఉండటం మనం రోజూ చూస్తూనే ఉంటాం.చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ఏ పార్టీకూడా సీటు ఇవ్వని పరిస్థి

    33శాతం సీట్లు మహిళలకే.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

    March 10, 2019 / 09:29 AM IST

    బిజూ జనతా దళ్(బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసేవారిలో 33 శాతం సీట్లు మహిళలకే ఇస్తామని వెల్లడించారు. కేంద్రాపఢాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బృంద (ఎ�

    మోడీ తిడుతుంటే హగ్ ఇవ్వాలనిపించింది

    January 25, 2019 / 08:34 AM IST

    ప్రధాని మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర కేబినెట్ మొత్తం మోడీని వ్యతిరేకిస్తుందని శుక్రవారం(జనవరి 25,2019) రాహుల్ అన్నారు. కానీ ఒక్కరికి కూడా బయటకి మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఒడిషా రాజధాని

    మరో పథకం కాపీ : ఒడిశాలోనూ కంటివెలుగు

    January 18, 2019 / 03:03 AM IST

    భువనేశ్వర్ : దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు నిలుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇక్కడి అమలవుతున్న పథకాలను కాపీ కొడుతున్నాయి. పేర్లు మార్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణ దళపతి కేసీఆర్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిన రైతు బంధు, రైతు పెట్�

    వాటికి మేం దూరం : మహాకూటమిలో చేరం 

    January 9, 2019 / 10:12 AM IST

    భువనేశ్వర్ : ఇప్పుడు దేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని ఒకరంటే..ఫెడరల్ ఫ్రంట్ అని మరొకరు ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నే�

10TV Telugu News