Home » Navjot Sidhu
భారత్లో 2019 ఫిబ్రవరి 14 కల్లోలాన్ని సృష్టించింది. పూల్వామా దాడి 49మంది జవాన్ల ప్రాణాలను బలిగొంది. పుల్వామా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో జరిగిన దాడి పట్ల యావత్ భారతదేశమంతా ఆగ్రహజ్వాలల్లో రగిలిపోతుంది. దేశాధిపతి దగ్గర్నుంచి ఉన్నతాధికారులు, స
పాకిస్తాన్ పై మరోసారి పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సానుభూతి ప్రకటించారు. పుల్వామా జిల్లాలో గురువారం జైషే మహమద్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సిద్ధూ..అదో పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగ�