Home » NAWAZ SHARIF
ఈ ఘటన తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు..
పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి సందేశాన్ని అందించారు. నాతోటి పాకిస్థానీలు.. మీరు చరిత్ర సృష్టించారు. నేను మీ గురించి గర్వపడుతున్నాను. దేశాన్ని ఏకంచేసినందుకు నేను దువునికి కృతజ్ఞతలు తెలపుతున్నాను అని అన్నారు.
పాక్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ వచ్చే నెలలో తిరిగి స్వదేశానికి వస్తారని ప్రస్థుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ పాకిస్థాన్కు తిరిగి వెళ్లాలన్న యోచనలపై కోర్టు నిర్ణయం ఎల�
బుధవారం దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ దేశాల నుంచి భారతీయులకు హోలీ శుభాకాంక్షలు అందుతున్నాయి. ఇందులో భాగంగా నవాజ్ షరీఫ్ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాప్పీ హోలీ’’ అని ట్వీట్ చ�
పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్ను, పాక్ నాయకత్వాన్ని భారత్తో పోలుస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు ఇండియాలోని నాయకత్వం, రాజకీయ నేతలు పాకిస్తాన్ను శత్రు దేశంగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ విమర్
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు బ్రిటన్ షాకిచ్చింది.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని పాక్ మీడియా తెలిపింది. ఇటీవలే నవాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లాహోర్ లోని ఆస్పత్రికి తరలించి
అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిల్ లభించింది. మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు షరీఫ్ కు మంగళవారం(మార్చి-26,2019) పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంల�