-
Home » Nayan Vignesh
Nayan Vignesh
నయన్- విఘ్నేష్ తిరుమల యాత్ర.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నయనతార- విగ్నేష్ శివన్(Nayanthara- Vignesh shivan) దంపతులు.
దసరా స్పెషల్.. భర్తతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన నయనతార..
హీరోయిన్ నయనతార దసరా సందర్భంగా తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి స్పెషల్ క్యూట్ ఫొటోలు తీసుకుంది.
భర్తని కిస్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి.. స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన నయనతార..
తాజాగా నేడు విగ్నేష్ శివన్ పుట్టిన రోజు కావడంతో నయనతార తన భర్తకి స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది.
క్యూట్ కపుల్.. నయనతార, విగ్నేష్ శివన్ ట్రెడిషినల్ ఫొటోలు..
కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ తాజాగా ట్రెడిషినల్ లుక్స్ లో క్యూట్ ఫొటోలు షేర్ చేశారు.
నయనతార క్యూట్ ఫ్యామిలీ ఫొటో చూశారా..? పండగ పూట ఫ్యామిలీతో సరదాగా..
నయనతార రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫొటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ముఖ్యంగా పండగలకు, స్పెషల్ డేస్ లో తన పిల్లలు, భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది.
ఆ స్టేటస్ పెట్టి.. భర్తని అన్ ఫాలో చేసిన నయనతార.. ఏమైంది అంటూ ఫ్యాన్స్ కంగారు..
తన భర్త నయనతార విగ్నేష్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.
Vignesh Shivan Nayanthara : నయనతార విగ్నేష్ శివన్ క్యూట్ ఫొటోలు..
స్టార్ సెలబ్రిటీ కపుల్ నయనతార విగ్నేష్ శివన్ తాజాగా వారి క్యూట్ ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
Nayanthara Vigneh Shivan Children : నయనతార – విగ్నేష్ శివన్ కవల పిల్లలను చూశారా? అప్పుడే వన్ ఇయర్ వచ్చేసింది..
నయనతార విగ్నేష్ శివన్ దంపతుల పిల్లలు ఉయర్, ఉలగ్ అప్పుడే మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. వీరి పుట్టిన రోజు వేడుకల్ని మలేసియాలో సెలబ్రేట్ చేశారు. తమ కవల పిల్లల ఫోటోలను నయన్ విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Nayanthara Vignesh Shivan : మలేషియాలో పిల్లల ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన నయనతార.. స్పెషల్ ఫోటోలు.. ఎంత క్యూట్గా ఉన్నారో
ఉయర్, ఉలగ్ పుట్టి నిన్నటికి సంవత్సరం అవుతుండటంతో వీరి మొదటి పుట్టిన రోజు వేడుకల్ని మలేషియాలో(Malaysia) నిర్వహించారు నయన్ - విగ్నేష్.
Nayan Vignesh : నయనతార – విగ్నేష్ శివన్పై కేసు నమోదు.. ఆస్తి తగాదాల విషయంలో సొంత కుటుంబ సభ్యులే..
నయనతార, విగ్నేష్ శివన్ పై తమిళనాడు తిరుచ్చి పోలీస్ స్టేషన్ లో సొంత కుటుంబ సభ్యులే ఆస్తి తగాదాల నేపథ్యంలో కేసు వేశారు.