Home » nayeem
గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ ఎంతో గుర్తించింది సిట్. రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని వెల్లడించింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వ�
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇతనికి సంబంధించిన ఆస్తుల కేసు ఐటీ శాఖకు చేరింది. ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసును ఐటీ శాఖ అధికారులు కోరారు. నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారించారు. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం జరిగిన ఈ వి
నల్గొండ జిల్లాలో గ్యాంగ్స్టర్ నయీం గ్యాంగ్ ఆగడాలు మళ్లీ మొదలుపెట్టింది. అధికారుల అండదండలతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన నయీం అడుగుజాడల్లోనే పయనిస్తుంది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత బినామీ పేర్లపై ఉన్న ఆస్తులని సిట్ ఫ్రీజ్ చేసి ఉంచింది. దీంత�
నయీం ఆస్తుల విలువ రూ.1200 కోట్లు..... నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు పిటీషన్ దాఖలు చేసిన ఆదాయపన్ను శాఖ