Home » NCP chief Sharad Pawar
అప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నాయకులు... అలా చూస్తుండగానే పక్కపార్టీలోకి జంప్ చేస్తుంటారు. క్షణాల్లో రంగులు మార్చేస్తుంటారు. ఇలా నేతల జంపింగ్లు ఓ ప్రహసనంలా సాగుతున్నా.. రాజకీయాల్లో ఎప్పుడూ హాట్టాపిక్కే..
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రతిపక్షాల కూటమి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పూణేలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పవార్ వేదిక పంచుకున్నారు.
అజిత్ పవార్ తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందని రాజ్ ఠాక్రే వెల్లడించారు.
మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా విప్ వార్ మొదలైంది. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత బుధవారం పార్టీలోని రెండు వర్గాలు పోటాపోటీగా బుధవారం నాటి సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేశాయి....
శరద్ పవార్ కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు.
శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గతేడాది ప్రభుత్వం కూలిపోయింది.అంతక�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోగ్యంతో సోమవారం ముంబైలోని బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందనున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యి నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో శరద్ పవార్ పాల్గొంటారని ఎన్స�
నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.
తీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం కొనసాగుతూనే ఉందని అయితే కాంగ్రెస్ ఇందులో భాగస్వామి కాకపోతే అది అసంపూర్ణమే అని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ అనేది వద్దని, ఇప్పటికే ఈ విషయాన్నీ శరద్ పవార్ ప్రకటించారని తెలిపారు.
పవార్ పాలిటిక్స్.. 2024 ఎన్నికలే లక్ష్యం