Home » NCR
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్నిరకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం మరింత దిగజారింది.
ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ ను కమ్మేసింది. ధవరణ వర్ణంలో మెరిసిపోయే తాజ్ మహల్ కాలుష్య కోరల్లో చిక్కుకుని వెలవెలబోతోంది.
కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో కొవిడ్-19 పిరోలా వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకేలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బీఏ 2.86 పిరోలా కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. ఢిల్లీ, ఎన్సిఆర్లో గత నెలలో వైరల్ ఫీవర్ కేసులు పె�
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని చివరి గ్రామమైన మన్యచాను కూడా అథారిటీ స్వాధీనం చేసుకుంది. ఈ గ్రామానికి 1 కి.మీ దూరంలో ఢిల్లీ-హౌరా రైలు మార్గానికి అవతలి వైపున కొత్త నగరాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు
మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం కొనసాగుతుండటంతో స్కూళ్లు మూసివేశారు. వారం రోజులు గడిచినా ఇప్పటికీ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు.
Earthquakes Hits Alwar Tremors : కరోనాతో కంటి మీద కునుకులేకుండా ఏడాది మొత్తం గడిపిన భారత ప్రజలకు ఇయర్ ఎండింగ్లో మరో కొత్త రూపంలో ఇబ్బందులు తలెత్తడం ఇప్పుడు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఏడాది ఆరంభంలోనే దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి కరోనా ప్రవేశిం�
న్యూఢిల్లీ-NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5:45గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్ లో 3-4సెకండ్ల పాటు భూకంపం వచ్చింది. తూర్పు ఢిల్లీలో…ఎపిసెంటర్(భూకంప కేంద్రం) గుర్తించబడింది. రిక్టర్ స్క
చైనాలోని వుహాన్ సిటీ సహా సమీప ప్రావిన్స్లో ఉంటున్న 300 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చైనా నుంచి వచ్చే స్వదేశీయుల కోసం ఢిల్లీ NCRలో నిర్మానుష్య ప్రాంతంలో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చ�