Home » NCW
బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేకెత్తిస్తోంది. సిద్ధార్థపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
దేశంలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా మహిళలపై నేరాలకు అంతులేకుండా పోతోంది. ఏడాదికి ఏడాదికి మహిళలపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది.
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. చిత్రంలో వాయుసేనను కించపరుస్తూ అనేక సన్నేవేశాలున్నాయని ఐఏఎఫ్ ఇటీవల సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రాని�
అమరావతి కోసం ఆడవాళ్లు రోడ్లెక్కారు. రాజధాని ప్రాంతంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా కూడా రాజధాని అంశం సెగలు పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడలో వందల మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చెయ్యడం.. ‘రక్తాన్నైనా చిందిస్తాం.. అమరావతిని సాధిస్తాం.. వన్ స్ట
ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై రాహుల్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తనను కాపాడుకోవడానికి ఓ