-
Home » NDA Government
NDA Government
చివరి దశకు చేరుకున్న మావోయిస్టుల ఉద్యమం.. కాంగ్రెస్కు సాధ్యం కానిది, బీజేపీకి ఎలా సాధ్యమైంది?
అసలు ఇన్నేళ్లు సాధ్యం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమైంది?
ఈ టీమ్లో ఏ ఒక్కరు తప్పు చేసినా... నష్టం వచ్చేలా చేసినా అంతే..: చంద్రబాబు
"వేంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పని చేస్తాను" అని తెలిపారు.
వ్యాపారులకు గుడ్న్యూస్.. పెట్రోల్ పంపుల లైసెన్స్ నిబంధనలు సులభతరం చేయనున్న ప్రభుత్వం
పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ 2019 నిబంధనలను మళ్లీ పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2019 నవంబర్ 8న విడుదలైన ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసిన ఫ్రేమ్వర్క్ ఎంతవరకు సమర్థవంతమో ఈ కమిటీ పరిశీలిస్తోంది.
మాటలతో కాకుండా చేతలతోనే మా ప్రభుత్వం పనితనం చూపుతోంది: పవన్ కల్యాణ్
దేశంలో 70 శాతం మంది ప్రజలు పల్లెల్లోనే ఉంటారని పవన్ కల్యాణ్ అన్నారు.
‘చంద్రబాబుని అడగండి’.. ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందా అన్న ప్రశ్నకు చిదంబరం కీలక వ్యాఖ్యలు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని..
కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన అమరావతి రైతులు..
2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన అమరావతి రైతులపై అప్పటి జగన్ సర్కార్ ..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానంతో దక్షిణాది రాష్ట్రాలు దగాపడుతున్నాయా?
ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. కేంద్ర వాటాగా అందుకోవాల్సిన మొత్తాన్ని నష్టపోవడానికి ప్రధానంగా..
Ktr slams NDA government: మిషన్ భగీరథకు జాతీయ అవార్డు.. కేంద్రంపై వ్యంగ్యంగా స్పందించిన కేటీఆర్
తెలంగాణలో అమలు అవుతున్న మిషన్ భగీరథ పథకానికి జాతీయ పురస్కారం లభించింది. భారత్ లో మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్ 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌ�
PM Modi: ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి
ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
Sonia Gandhi: విపక్షాలతో సోనియా భేటీ.. ఆగష్టు 20న ముహూర్తం!
దేశంలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క దేశంలో ప్రతిపక్ష నేతలు కొందరు మూకుమ్మడి కార్యాచరణతో కేంద్రంపై దండెత్తేందుకు సిద్దమవుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. శరద్ పవార్ లాంటి నేతలు