Home » NDA Government
పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ 2019 నిబంధనలను మళ్లీ పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2019 నవంబర్ 8న విడుదలైన ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసిన ఫ్రేమ్వర్క్ ఎంతవరకు సమర్థవంతమో ఈ కమిటీ పరిశీలిస్తోంది.
దేశంలో 70 శాతం మంది ప్రజలు పల్లెల్లోనే ఉంటారని పవన్ కల్యాణ్ అన్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని..
2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన అమరావతి రైతులపై అప్పటి జగన్ సర్కార్ ..
ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. కేంద్ర వాటాగా అందుకోవాల్సిన మొత్తాన్ని నష్టపోవడానికి ప్రధానంగా..
తెలంగాణలో అమలు అవుతున్న మిషన్ భగీరథ పథకానికి జాతీయ పురస్కారం లభించింది. భారత్ లో మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్ 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌ�
ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
దేశంలో రాజకీయ పరిణామాలు ఈ మధ్య కాలంలో ఆసక్తికరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క దేశంలో ప్రతిపక్ష నేతలు కొందరు మూకుమ్మడి కార్యాచరణతో కేంద్రంపై దండెత్తేందుకు సిద్దమవుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. శరద్ పవార్ లాంటి నేతలు
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపై శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోడీ పాలనకు ఏడేళ్లు పూర్తవుతున్నాయి. 2014లో తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన మోడీ 2019లో మరోసారి గద్దెనెక్కారు. ఏడేళ్ల పాలనను పురస్కరించుకుని...దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.